Thursday, March 28, 2019

.....ఎడారిలో ఒయాసిస్సు కనిపించింది ..అయినా ఎంలాభం ప్రయాణంలో తొడురాదుకా..మార్చ్ లో మల్లెలు పరిమలించాయి..అయినా ఎం లాభం తెల్లవారితే వాడిపోతాయికా..జీవితంలో ఎన్నో పరిచయాలు..అయినా ఎం లాభం...ఆఖరి ప్రయాణం ఒంటరిగానేకా..
ఏ చిత్రమాలిక నా మనసుకు అద్దం పట్టేలా లేదు నేడు..
ఎందుకో మధికి ఈ మూగవేదన..
మరల మరల నిన్ను కలవాలనే తపనతో నరకయాతన..
కృష్ణ ఇంకా ఎందుకు పరిక్షిస్తావు..ఇంకెన్నడు కనికరిస్తావు..

No comments:

Post a Comment